తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి మరియు అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ మరియు అవగాహన కార్యక్రమాన్ని 12.09.2026 రోజున భూపాలపల్లి అటవీ కార్యాలయంలో నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా నోడల్ అధికారి మరియు ఏఎస్ డాక్టర్ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో జిల్లా అటవీ అధికారి శ్రీ జి. కృష్ణ గౌడ్, ఐఎఫ్ఎస్ గారి సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది.
మట్టి గణపతులను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం
Related Posts