Scroll Top
bma_f9ba57439a9ae43a439f3d699008e421

ప్రకాశం జిల్లా – జూలై 14 నుంచి 20 వరకు జరిగిన ఆన్‌లైన్ RTI అవగాహన కార్యక్రమంలో స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ రెహానా బేగం ఆధ్వర్యంలో మన్యం, ప్రకాశం జిల్లాల్లోని ఆదివాసి మహిళలకు శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను పొందేందుకు, అధికారుల జవాబుదారీతనాన్ని కోరేందుకు RTI ఒక శక్తివంతమైన ఆయుధమని ఆమె వివరించారు.

Related Posts

Leave a comment