కదిరి పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా నిజం గెలిచింది కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. 53 రోజుల నిర్బంధానికి ప్రతీకగా 53 దీపాలు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు.నిజం గెలిచింది.న్యాయం గెలిచింది.ప్రజాస్వామ్యం గెలిచింది ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పాల్గొన అంటూ నినాదాలు చేశారు. అక్రమాలు ఎన్నాళ్లు దాగవని, సత్యం ఎన్నటికీ ఓడిపోదని నాయకులు పేర్కొన్నారు.
📰 కదిరిలో ఘనంగా నిజం గెలిచింది కార్యక్రమం
Clear Filters
Related Posts
Clear Filters
గాండ్లపెంటలో టీడీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
గాండ్లపెంటలో టీడీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.9.85 లక్షలు
శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.9.85 లక్షలు
నల్లచెరువులో టీడీపీ మండల స్థాయి సమావేశం
నల్లచెరువులో టీడీపీ మండల స్థాయి సమావేశం
కదిరిలో ఘనంగా వాల్మీకి విగ్రహ భూమి పూజ
కదిరిలో ఘనంగా వాల్మీకి విగ్రహ భూమి పూజ